కామారెడ్డి జిల్లాలోని లచ్చపేట మహాబాల రైస్ మిల్, లక్ష్మీరావులపల్లి ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ గురువారం సందర్శించి, వరి ధాన్యం కొనుగోళ్లు, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



